CASE 53: Name: Late Shri Thokala Bhumaiaha

Donated: ₹1,00,000/- 
Place: Kummanpally (V), Bodhan (M), Nizamabad (D)

నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం, కుమ్మనపల్లి గ్రామానికి చెందిన 38 వ బూత్ స్థాయి కార్యకర్త తోకల భూమయ్య ఇటీవల గుండెపోటు తో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. భూమయ్య కి భార్య తో పాటు కూతురు వైష్ణవి ( 17 సం), కొడుకు విష్ణువర్ధన్ (14 సం) ఉన్నారు.