CASE 13: Name:దరావత్ రాములు

Donated: 1,50,000/- రూపాయల 
Place: బోధన్ నియోజకవర్గం, దుబ్బాతాండ గ్రామం

బోధన్ నియోజకవర్గం, దుబ్బాతాండ గ్రామం బూత్ స్థాయి సభ్యులు దరావత్ రాములు ఇటీవల ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించారు. రాములు కు భార్య తో పాటు ఇద్దరు కూతుర్లు (సంధ్య 13 సం. దరావత్ శైలజ 4 సం) వున్నారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్రనాథ్ పాండే గారి చేతుల మీదుగా 1,50,000/- రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది..