CASE 88: Late Shri Kantham Rajeshwar

Donated: ₹1,00,000/- 
Place: Chikili (V), Makloor (M), Nizamabad (D) 
ఆర్మూర్ నియోజకవర్గం, మాక్లూర్ మండలం చికిలి గ్రామానికి చెందిన బూత్ స్థాయి సభ్యులు కంఠం రాజేశ్వర్ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. రాజేశ్వర్ కు భార్య లక్ష్మి తో పాటు ఇద్దరు కుమారులు రాజ్ కుమార్ మరియు రాహుల్ వున్నారు.