CASE 49: Name: తోట రఘు

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, సిరికొండ మండలం, రావుట్ల గ్రామం

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, సిరికొండ మండలం, రావుట్ల గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు తోట రఘు గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును శ్రీ బూర నర్సయ్య గౌడ్, మాజీ పార్లమెంటు సభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రఘు కు భార్య రజిని తో పాటు కుమారులు రణధీర్ (12 సం.లు) మరియు భగత్(7 సం.లు) వున్నారు. .