CASE 46: Name: రమావత్ రఘునాథ్

Donated: ఒక లక్ష రూపాయలు (1,00,000/-) 
Place: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం దేవన్ పల్లె గ్రామం

బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం దేవన్ పల్లె గ్రామం కు చెందిన బూత్ స్థాయి సభ్యులు రమావత్ రఘునాథ్ గారు ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును శ్రీ బూర నర్సయ్య గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రఘునాథ్ కు భార్య మౌనిక తో పాటు ముగ్గురు కుమార్తెలు వైష్ణవి (6 సం.లు, అమ్ములు 5 సం. లు) తేజస్విని 3 సం. లు వున్నారు.