CASE 15: Name: పోచంపల్లి అమ్రిష్

Donated: ఒక లక్ష యాభై వేలు (1,50,000) 
Place: బాల్కొండ నియోజకవర్గం, కుకునూర్ గ్రామం

బాల్కొండ నియోజకవర్గం, కుకునూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు పోచంపల్లి అమ్రిష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి కేంద్ర మంత్రివర్యులు శ్రీ మహేంద్ర నాథ్ పాండే గారి చేతుల మీదుగా ఒక లక్ష యాభై వేలు (1,50,000) చెక్కును వారి కుటుంబ సభ్యులను కలిసి ఇవ్వడం జరిగింది. అమ్రిష్ కు భార్య హర్షిణి తో పాటు ఇద్దరు కుమార్తెలు క్రితిక (3సం.) శ్రితిక(10 నెలలు) వున్నారు.