CASE 08: Name: పందిరి సురేష్

Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000/-) 
Place: కోరుట్ల నియోజకవర్గం, ఇబ్రహింపట్నం మండలం మూలరాంపూర్ గ్రామం

కోరుట్ల నియోజకవర్గం, ఇబ్రహింపట్నం మండలం మూలరాంపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు పందిరి సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు నిజామాబాద్ లో అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. సురేష్ కు భార్య స్వప్న తో పాటు కుమారుడు ప్రజ్ఞయ్ 4 సం. లు వున్నారు..