Arvind Dharmapuri Foundation

CASE 06: Name:రమేష్

Name:రమేష్

Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000) 
Place: బాల్కొండ నియోజకవర్గం మెండోర

బాల్కొండ నియోజకవర్గం మెండోర కి చెందిన బూత్ స్థాయి సభ్యులు రమేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. రమేష్ కు ఇద్దరు అమ్మాయిలు పేర్లు దీక్షిత 11 సం., వర్షిత 8 సం., మరియు 3 నెలల బాబు స్వర్థిక్ వున్నారు.