CASE 05: Name:రాకేష్

Name:రాకేష్

Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000) 
Place: కోరుట్ల నియోజకవర్గం, రత్నాపూర్ గ్రామం

కోరుట్ల నియోజకవర్గం, రత్నాపూర్ గ్రామం బూత్ స్థాయి సభ్యులు రాకేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000) చెక్కును ఇవ్వడం జరిగింది. రాకేష్ కు 4 సంవత్సరాల కూతురు వున్నది పేరు హర్నిత.