CASE 04: Name: మహిపాల్

Name: మహిపాల్

Donated: ఒక లక్ష యాభై వేల (1,50,000/-) 
Place: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి కి చెందిన బూత్ స్థాయి సభ్యులు మహిపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష యాభై వేల (1,50,000/-) చెక్కును ఇవ్వడం జరిగింది. మహిపాల్ కు సూద్షాంత్ 14 సం., మైత్రేష్ 10 సం., మాన్విక్ 7 సం., ముగ్గురు కుమారులు వున్నారు.